వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల ఘాట్ లో బస్సు బోల్తా
తిరుపతిః తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 15 మంది గాయపడ్డారు.వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. తమిళనాడుకు చెందిన బస్సు తిరుమల వస్తూ బోల్తాపడింది.
బస్సులో వున్న వారిలో 15 మంది గాయపడ్డారు.వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బస్సును మితిమీరిన వేగంతో నడపడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
Story first published: Thursday, October 3, 2002, 23:53 [IST]