వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదృష్టం మీకు ఇంకా ఎంతదూరంలో ఉంది?
హైదరాబాద్:
కరువు
సహాయంపై
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయితో
మాట్లాడేందుకు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
శుక్రవారం
ఢిల్లీ
వెళ్తున్నారు.
రాష్ట్రానికి
కరవు
సహాయంఅందించడంలో
కేంద్రం
తీవ్ర
జాప్యం
చేస్తోందని
ఆయన
భావిస్తున్నారు.
ఈవిషయంలో
కేంద్రంపై
ఆయన
కొంత
అసంతృప్తితో
ఉన్నారు.
Comments
Story first published: Thursday, October 3, 2002, 23:53 [IST]