వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్షరధామ్‌ ద్వారాలు తెరుచుకున్నాయి

By Staff
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌: భక్తలు సందర్శనార్థం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల అక్షరధామ్‌ తలుపులను శనివారం ఉదయం తెరిచారు. గత నెల 24వ తేదీనమిలిటెంట్లు ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి భక్తులను పొట్టనపెట్టుకున్న తర్వాత అక్షరాధామ్‌ తలుపులు మూసేశారు.

సీనియర్‌ సన్యాసి, సంతుఈశ్వరచరణ్‌ స్వామి సమక్షంలో స్వామి నారాయణ దేవాలయం తలుపులను ఆరతి, శాంతి పథ్‌ అనంతరం ఉదయం గం.9.34 నిమిషాలకు తెరిచారు. ప్రధాన ఆలయానికి ఎడమ పక్కన ఉన్న ఎగ్జిబిషన్‌హాల్‌ను కూడా తెరిచారు. సాయుధ కేంద్ర రిజర్వ్‌ బలగాలకు చెందిన అధికారులు ప్రధానమైన స్థలాల్లో అప్రమత్తులై ఉన్నారు. భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X