వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాంతి కోసమే పాదయాత్ర: కృష్ణ
బెంగుళూర్:వివాదాస్పదమైన
పాదయాత్రను
కర్ణాటక
ముఖ్యమంత్రి
ఎస్.ఎం.
కృష్ణ
సోమవారం
ఉదయం
బెంగుళూర్
నుంచి
ప్రారంభించారు.
కావేరీ
బేసిన్లోని
మాండ్యా,
మైసూరు
జిల్లాల్లో
ప్రశాంతతను
నెలకొల్పడానికే
తాను
పాదయాత్ర
చేస్తున్నట్లు
కృష్ణ
తెలిపారు.
Story first published: Monday, October 7, 2002, 23:53 [IST]