వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి కోసమే పాదయాత్ర: కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌:వివాదాస్పదమైన పాదయాత్రను కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ సోమవారం ఉదయం బెంగుళూర్‌ నుంచి ప్రారంభించారు. కావేరీ బేసిన్‌లోని మాండ్యా, మైసూరు జిల్లాల్లో ప్రశాంతతను నెలకొల్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు కృష్ణ తెలిపారు.

మధ్యంతర ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని తాను పాదయాత్ర చేస్తున్నట్లు వచ్చినవిమర్శలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటి ఉన్నదని, మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. పాదయాత్ర నుంచి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పాదయాత్ర చేయడం కేవలం తన వ్యక్తిగతమని, ఇతర ఏఅంశాలు అందుకు కారణం కాదని ఆయన వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X