వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలోబ్రహ్మత్సోవాలు ప్రారంభం
తిరుపతి:కలియుగ వైకంఠుడు తిరుమలేశుని వార్షికబ్రహ్మోత్సవాలు సోమవారం తిరుమల తిరుపతిలో ఘనంగాప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా ధ్వజారోహణంజరిగింది. గరుత్మంతుడి చిత్రపటంగల కేతనాన్ని ఎగురవేసిధ్వజారోహణాన్ని నిర్వహించారు.
Comments
Story first published: Monday, October 7, 2002, 23:53 [IST]