తిరుమలలోబ్రహ్మత్సోవాలు ప్రారంభం

తిరుపతి:కలియుగ వైకంఠుడు తిరుమలేశుని వార్షికబ్రహ్మోత్సవాలు సోమవారం తిరుమల తిరుపతిలో ఘనంగాప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా ధ్వజారోహణంజరిగింది. గరుత్మంతుడి చిత్రపటంగల కేతనాన్ని ఎగురవేసిధ్వజారోహణాన్ని నిర్వహించారు.

శ్రీదేవి,భూదేవికి పూజలు జరిపి పెద్దశేషుని వాహనంపై శ్రీనువాసుడినిఊరేగించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలనుపాల్గొనేందుకు భక్తికోటి అశేషంగా తరలిరావడంతో తిరుమల-తిరుపతిలో ఎక్కడాచూసిన కోలాహాలమే.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+