వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నైవేలీ ర్యాలీకి రజనీ డుమ్మా
చెన్నై:
తమిళనాడుకు
కావేరీ
జలాలను
విడుదల
చేసే
వరకు
ఎన్ఎల్సి
నుంచి
కర్ణాటకకువిద్యుత్
సరఫరాను
ఆపేయాలని
డిమాండ్
చేస్తూ
ఈ
నెల
12వ
తేదీన
తలపెట్టిన
ర్యాలీలో
పాల్గొనేందుకు
దక్షిణ
భారత
ఫిల్మ్
ఆర్టిస్టుల
సంఘం
అధ్యక్షుడువిజయ్కాంత్
బుధవారం
ఇక్కడికి
వచ్చారు.
ఆయన
అర్థాంతరంగా
తన
విదేశీ
యాత్రను
ముగించుకుంటున్నారు.
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ఈ ర్యాలీలో పాల్గొనడం లేదని, తనకు ఫోన్ చేసి రజనీకాంత్ ఈవిషయం చెప్పారని విజయ్కాంత్ విలేకరులతో చెప్పారు. అయితే సంఘం చేపట్టే ఆందోళనలకు తన మద్దతు ఉంటుందని రజనీకాంత్ చెప్పినట్లు ఆయన తెలిపారు. నైవేలీ ర్యాలీ అవసరం లేదని, తాను కావేరీ జలాలవిషయంలో ప్రధానితో మాట్లాడుతానని రజనీకాంత్ ఇంతకు ముందు చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 9, 2002, 23:53 [IST]