వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో థాయ్ బృందం
హైదరాబాద్:
థాయ్లాండ్
వాణిజ్య
బృందం
బుధవారం
హైదరాబాద్కు
వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంతో
వివిధ
రంగాల్లో
భాగస్వామ్యం
కోసం
ఆ
బృందం
ఇక్కడికి
వచ్చింది.శాస్త్ర,
సాంకేతిక
రంగాల్లో
మూడు
ఒప్పందాలు
చేసుకోనున్నట్లు
ఆ
బృందం
ప్రతినిధులు
తెలిపారు.
ప్రపంప
పోటీని
తట్టుకోవడానికి
తాము
అంతర్జాతీయ
భాగస్వామ్యానికి
ప్రాధాన్యం
ఇస్తున్నామని
వారు
చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 9, 2002, 23:53 [IST]