కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ఆజాద్
కర్నూలు:రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లుగా గత కొద్దినెలలుగా రాజకీయ చిత్రపటం నుంచి అదృశ్యమై పోయిన ఎన్టీఆర్తెలుగుదేశం పార్టీ అధ్యక్షరాలు లక్ష్మిపార్వతీకర్నూలులో ప్రత్యక్షమయ్యారు. గురువారంకర్నూలులో ఆమె ఓ రాజకీయ ధర్నాను నిర్వహించడంమరీ విశేషం. ఎన్నికల్లో ఓటమి, ఇతర సమస్యల తర్వాతలక్ష్మిపార్వతి అప్పుడప్పుడు మాత్రమే ప్రజలకుదర్శనమిస్తున్నారు.
కరువుపై నిర్ధిష్ట ప్రణాళికను ప్రభుత్వంవిడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ...కర్నూలుపట్టణంలో ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలఅధ్వర్యంలో ఆమె ఈ ధర్నాను చేపట్టారు. చంద్రబాబుప్రభుత్వంపై ఆమె మునపటిలో ఘాటైనా విమర్శలు మాత్రంచేయలేదు. రైతులకు ఉఫాది కల్పించాలని,వారిని ఆర్థికంగా ఆదుకోవాలని మాత్రమే డిమాండ్చేశారు. రాష్ట్రప్రభుత్వం అంతాఅవినీతిమయమైందని విమర్శించారు.












Click it and Unblock the Notifications