వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేస్‌ జంటకుస్వర్ణ పతకం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోవిద్యుత్‌ ఉత్పత్తి కొంత మెరుగుపడిందని విద్యుత్‌ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల ఏపీజెన్‌ కో విద్యుతు ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. దీనివల్ల కొద్దిమేరకువిద్యుత్‌ పెరగడంతో, పట్టణాల్లో విద్యుత్‌ కోతను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం హైదరాబాద్‌ లో ఏ.పి.జెన్‌ కో, ప్రైవేట్‌విద్యుత్‌ కంపెనీలతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటివరకు పట్టణాల్లో నాలుగు గంటల కోత విధిస్తున్నారు. ఇక నుంచి రెండు గంటలు మాత్రమే కోత విధిస్తామని మంత్రి చెప్పారు. రైతులకువిద్యుత్‌ సరాఫరాను క్రమం తప్పకుండా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X