పేస్‌ జంటకుస్వర్ణ పతకం

బూసాన్‌: ఆసియా క్రీడల పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌లోటాప్‌ సీడ్స్‌ లియాండర్‌ పేస్‌, మహేష్‌ భూపతి జంటస్వర్ణ పతకం గెల్చుకుంది. ఫైనల్‌ పోటీలో వీరు శుక్రవారం దక్షిణ కొరియాకు చెందిన లీహ్యాంగ్‌- తైక్‌, చుంగ్‌ హీ- సెయోక్‌ జంటను 6-2, 6-3 స్కోరుతో ఓడించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు పదిస్వర్ణ పతకాలు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+