వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేస్‌ జంటకుస్వర్ణ పతకం

By Staff
|
Google Oneindia TeluguNews

బూసాన్‌: ఆసియా క్రీడల పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌లోటాప్‌ సీడ్స్‌ లియాండర్‌ పేస్‌, మహేష్‌ భూపతి జంటస్వర్ణ పతకం గెల్చుకుంది. ఫైనల్‌ పోటీలో వీరు శుక్రవారం దక్షిణ కొరియాకు చెందిన లీహ్యాంగ్‌- తైక్‌, చుంగ్‌ హీ- సెయోక్‌ జంటను 6-2, 6-3 స్కోరుతో ఓడించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు పదిస్వర్ణ పతకాలు లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X