వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం
ముంబాయి:
వెస్టిండీస్పై
భారత్
తొలి
క్రికెట్టెస్ట్లో
ఘన
విజయం
సాధించింది.
భారత్
వెస్టిండీస్పై
ఇన్నింగ్స్
112
పరుగుల
తేడాతోవిజయం
సాధించింది.
స్పిన్
మాంత్రికుడు
హర్బజన్
సింగ్
రెండో
ఇన్నింగ్స్లో
ఏడువికెట్లు
పడగొట్టి
భారత
విజయానికి
బాటలు
వేశాడు.
మరో
స్పిన్నర్
కుంబ్లే
మూడువికెట్లు
తీసుకున్నాడు.
హర్బజన్
సింగ్
48
పరుగులు
ఇచ్చి
ఏడు
వికెట్లు
తీసుకున్నాడు.
Comments
Story first published: Saturday, October 12, 2002, 23:53 [IST]