వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ సమావేశానికి సిఎల్పి డిమాండ్
తిరుపతి:
పవిత్ర
తిరుమల
తిరుపతి
దేవస్థాన
పరిసరాల్లో
పరిశుభ్రత
లేకపోవడంపై
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
మండిపడ్డారు.
అధికారులను
ఆయన
తీవ్రంగా
మందలించారు.
శనివారం
ముఖ్యమంత్రి
తిరుమలేషుని
సందర్శనార్థం
తిరుమల-తిరుపతికి
వచ్చారు.
దైవసందర్శనం
అనంతరం
ఆయన
టీటీడీ
పనితీరును
సమీక్షించారు.
Comments
Story first published: Saturday, October 12, 2002, 23:53 [IST]