వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కులాసాపడ్డ వాజ్పేయి
తిరుపతి: నదీజలాల అనుసంధానంపై రాష్ట్ర బిజెపి చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి-గంగ-కావేరి కలపాలని తాము ప్రయత్నిస్తుంటే..దానికి అడ్డపుల్ల వేసేలా కృష్ణా-గోదావరిని కలపాలంటూ రాష్ట్ర బిజెపి డిమాండ్ చేయడం హాస్యస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఒక పద్దతి..పాడూ లేకుండా ఆ పార్టీ రాష్ట్ర నేతలు తలో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు శనివారం తిరుపతిలోవిమర్శించారు.
Story first published: Saturday, October 12, 2002, 23:53 [IST]