వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదంపై గెలుపు ఖాయం: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి మోహరించినసైనిక బలగాలను ఉపసంహరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఆచితూచి బలగాలను ఉపసంహరించాలని జాతీయ భద్రతాసలహా సంఘం బుధవారం సూచించింది. ప్రధాని అటల్‌బిహారి వాజ్‌ పేయి అధ్యక్షతన భద్రతాసలహా సంఘం బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. గత ఏడాది ఆఎn్ఘానిస్తాన్‌ పై అమెరికా యుద్ద నేపథ్యంలో భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి భారీగాసైనిక బలగాలను మోహరించారు.

అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదటపడినందున అంతపెద్ద ఎత్తున బలగాలు అవసరం లేదనేది వాదన. సలహా సంఘం కూడా ఇదే సూచించింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక, జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X