వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ ఘన విజయం,సిరీస్‌ కైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై:పెట్టుబడుల ఉపసంహరణ బిజేపీలోనూ, దానిమిత్రపక్షాల్లోనూ చిచ్చుపెడుతోంది. మిత్రులమధ్య వైరాన్ని పెంచుతోంది. తాజాగా ఇద్దరుమిత్రులు కత్తులు దూసుకుంటున్నారు.పెట్టుబడుల ఉపసంహరణ మంత్రి అరుణ్‌శౌరి, శివసేన అధినేత బాల థాకరే లిద్దరూపెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపైపరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నటి
వరకు వీరిద్దరూ అత్యంత సన్నిహితమిత్రులు. వీరు ఇరువురూ ఒకప్పుడు జర్నలిస్ట్‌లే. అప్పట్నుంచీ వీరు మిత్రులు.

కానీశనివారం బాల్‌ థాకరే సెంటార్‌ హోటల్‌ విషయంలోశౌరిని తప్పుపట్టడంతో తేనేతుట్ట కదిలింది.ముంబైలోని ఈ ప్రభుత్వ హోటల్‌ అమ్మకంవిషయంలో అవకతవకలున్నాయని, దీన్నిబట్టి పెట్టుబడలు ఉపసంహరణ ఎంతలూపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చనిథాకరే విమర్శించారు.

దీంతో అరుణ్‌ శౌరి థాకరపై విరుచుకుపడ్డారు. ఆదివారంఆయన విలేకరులతో మాట్లాడుతూ..సెంటార్‌హోటల్‌ ను అమ్మివేయాలని తనకు నాలుగుసార్లు ఫోన్‌ చేసిన శివసేనకు చెందినకొందరు పెద్దలు ఎవరో థాకరే చెప్పాలని అన్నారు.థాకరే ఈ ప్రక్రియపై ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నాడనివిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X