వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణసంచా పేలి ఒకరి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారులో బాణాసంచ పేలడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఏడుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

బాణాసంచా పేలుగు శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనలకుగురై పరుగులు తీశారు. ఇక్కడ అక్రమంగా బాణసంచాలు తయారు చేస్తున్నారు. ఈపేలుగు సంఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మరణించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X