వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూమోహన్‌ తనిఖీ మళ్లీఫెయిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రబీసీజన్‌లో వరి నాట్లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచనలు ఇవ్వనుంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి నాట్లు వేయవద్దని రైతుల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరి స్థానంలో రబీసీజనులో నీరు పెద్దగా అవసరం లేని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు నచ్చజెప్పాలని ఆయన అధికారులకు సూచించారు. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ అనంతపురం జిల్లాను కరవు వీడలేదు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనంతపురం జిల్లాకు 150 టన్నుల పశుగ్రాసాన్ని పంపించాలని చంద్రబాబు ఆదేశించారు. బోరుబావులపై విస్తృతసర్వే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X