వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబూమోహన్ తనిఖీ మళ్లీఫెయిల్
హైదరాబాద్:
రబీసీజన్లో
వరి
నాట్లు
వేయవద్దని
రాష్ట్ర
ప్రభుత్వం
రైతులకు
సూచనలు
ఇవ్వనుంది.
వర్షాభావ
పరిస్థితుల
దృష్ట్యా
వరి
నాట్లు
వేయవద్దని
రైతుల్లో
విస్తృత
ప్రచారం
చేపట్టాలని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
అధికారులను
ఆదేశించారు.
Comments
Story first published: Tuesday, October 22, 2002, 23:53 [IST]