వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ టార్గెట్‌ - తీవ్రవాదికాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే విజయవాడలో వెస్డిండీస్‌- భారత్‌ల మధ్య అంతర్జాతయ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడి మైదానం పరిస్థితిని అంతర్జాతీయ రెఫరీ మైక్‌ ప్రోక్టర్‌ మంగళవారం పరిశీలించారు.

ఐసిసి ఆమోదిస్తే వచ్చే నెల 24వ తేదీనవిజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటి వరకువిశాఖపట్నం, హైదరాబాద్‌లకు మాత్రమే అంతర్జాతీయ హోదా ఉంది.విజయవాడకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో అంతర్జాతీయ హోదా కలిగిన స్టేడియాలు మూడు అవుతాయి. ఇంతకు ముందు ఈ స్టేడియంలో మూడు రోజుల మ్యాచ్‌ జరిగింది. మైదానం ఆటకు అనుకూలంగా ఉన్నదని, అవుట్‌ఫీల్డ్‌ బాగుందని ప్రోక్టర్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X