వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెబీ, యుటిఐ యాక్టుల సవరణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెబీ, యూటిఐ యాక్టులకు సవరణ తెస్తూ ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమావేశానంతరం ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ విలేకరులకు చెప్పారు.

ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్‌ ద్వారా యుటిఐని రెండుగా విభజించడానికి వీలవుతుంది. యుటిఐ వన్‌ను ప్రభుత్వం నియమించే అధికారి, ప్రభుత్వం నామినేట్‌ చేసే ప్రతినిధులు నిర్వహిస్తారు. సెబీ యాక్టుకు సవరణ మార్కెట్‌ రెగ్యులేటర్‌ లిమిటెడ్‌ సెర్చ్‌కు అవకాశం కల్పిస్తుంది. కంపెనీలు మార్కెట్‌ మానిప్యులేషన్‌కు పాల్పడడం వంటి నేరాల విషయంలో సీజర్‌ అధికారాలను కల్పిస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X