వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణాళిక సంఘంసిఫార్సులకు ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదవ పంచవర్ష ప్రణాళిక సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 6,71,009 కోట్ల ప్రణాళిక పెట్టుబడులు గల ఈ సిఫార్సులను ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గం సమావేశం ఆమోదించింది.

ఈ సిఫార్సులను ఇంతకు ముందు ప్రణాళిక సంఘం ఆమోదించింది. వార్షిక పెరుగుదల రేటును 5.5 శాతం నంఉచి 8 శాతానికి పెంచే లక్ష్యంతో ఈ ప్రణాళిక ఖరారైంది. మూడు వాల్యూమ్‌ల ఈ డాక్యుమెంట్‌లో వ్యవసాయరంగంలో పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. వచ్చే ఐదేళ్లలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పించాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏడాదికి 7.5 బిలయన్‌ డాలర్లకు పెంచాలని, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 78 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రతిపాదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X