వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ను కట్టడి చేసిన వెస్టిండీస్
కోల్కత్తా:
ఇక్కడ
జరుగుతున్న
మూడో
టెస్టు
మ్యాచ్
తొలి
రోజు
ఆటలో
భారత
బ్యాట్స్మెన్ను
వెస్టిండీస్
బౌలర్లు
కొంత
మేరకు
కట్టడి
చేయగలిగారు.
గత
రెండు
మ్యాచ్ల్లోనూ
ఓటమి
చవిచూసిన
వెస్టిండీస్
ఈ
మ్యాచ్లోనైనా
కాస్తా
మెరుగ్గా
ఆడి
పరువు
నిలుపుకోవాలనే
ప్రయత్నంలో
ఉంది.
వెస్టిండీస్ బౌలర్లలో డిల్లాన్ రెండు వికెట్లు తీశాడు. కఫీ, లాసన్, పావెల్, హూపర్లకు ఒక్కో వికెట్ లభించింది. భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ 30 పరుగులు మాత్రమే చేసి హూపర్ బౌలింగ్లో ఔటయ్యాడు.
Comments
Story first published: Wednesday, October 30, 2002, 23:53 [IST]