వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలపైవైఖరి స్పష్టం చేయాలి: వరవరరావు
హైదరాబాద్:చర్చలనుంచి ప్రభుత్వం తప్పుకుంటుందనితాము అనుకోవడం లేదని సిపిఐ(మావోయిస్టు) ప్రతినిధి వరవరరావుఅన్నారు. ప్రజలు కోరుకున్నంత కాలంప్రభుత్వంతో చర్చలు జరుగుతాయనిఆయన బుధవారం విలేకరులతోఅన్నారు.
Comments
Story first published: Wednesday, November 10, 2004, 23:53 [IST]