పిసిసి నోటికితాళం: ప్రధానికి టిఆర్‌యస్‌ వినతి

హైదరాబాద్‌:తెలంగాణపై ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) ప్రకటనలకు కళ్లెం వేయాలనితెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)నాయకులు నరేంద్ర ప్రభృతులుప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కువిజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలిసి వారు ఈమేరకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణపైపిసిసి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని, ఈ మేరకు ఎఐసిసి ఒకస్పష్టమైన ప్రకటన విడుదల చేయాలనివారు ప్రధానిని కోరారు. పిసిసిఅధ్యక్షుడు, ఇతర నాయకులుతెలంగాణపై అసంబద్ధమైన ప్రకటనలుచేస్తున్నారని వారు ఫిర్యాదుచేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+