వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి నోటికితాళం: ప్రధానికి టిఆర్‌యస్‌ వినతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణపై ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) ప్రకటనలకు కళ్లెం వేయాలనితెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)నాయకులు నరేంద్ర ప్రభృతులుప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కువిజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలిసి వారు ఈమేరకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణపైపిసిసి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని, ఈ మేరకు ఎఐసిసి ఒకస్పష్టమైన ప్రకటన విడుదల చేయాలనివారు ప్రధానిని కోరారు. పిసిసిఅధ్యక్షుడు, ఇతర నాయకులుతెలంగాణపై అసంబద్ధమైన ప్రకటనలుచేస్తున్నారని వారు ఫిర్యాదుచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X