వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూన్లోగా మిగులభూముల పంపిణీ: పిసిసి
హైదరాబాద్:రాష్ట్రంలోని మిగులు భూములను జూన్లోగాపంపిణీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ అధికార ప్రతినిధులు పాలడుగువెంకట్రావ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, కమతంరామిరెడ్డి, మహ్మద్ జానీ చెప్పారు.ఇందుకు మండల కమిటీల ఏర్పాటుప్రక్రియ సాగుతోందని వారుగురువారం విలేకరుల సమావేశంలోచెప్పారు.
Comments
Story first published: Thursday, November 25, 2004, 23:53 [IST]