వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కమిటీకంటితుడుపు: దత్తాత్రేయ
అనంతపురం:నిన్న యుపిఎ సమావేశంలో తెలంగాణరాష్ట్రం ఏర్పాటుపై ఏకాభిప్రాయం కోసంఉపసంఘం వేయడం కంటి తుడుపు చర్య అని బిజెపినాయకుడు బండారు దత్తాత్రేయ శనివారం ఇక్కడవ్యాఖ్యానించారు. యుపిఎ సమావేశానికిరానని చంద్రశేఖరరావుమొరాయించినందువల్లనే ఈ కమిటీవేశారని, దీనికి ఎటువంటి ప్రాధాన్యంలేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, November 27, 2004, 23:53 [IST]