సోమశేఖరకమీషన్‌ విచారణపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌:జస్టిస్‌ సోమశేఖర కమీషన్‌ విచారణపైమంగళవారం హైకోర్టు స్టే ఇచ్చింది.ఏలేరు కుంభకోణంపై సోమశేఖరకమీషన్‌ విచారణ జరుపుతోంది. ఏలేరుభూసేకరణలో అవకతవకలుజరిగాయనే ఆరోపణలపై ఈ విచారణజరుగుతోంది. అయితే కమీషన్‌నిష్పాక్షితను సవాల్‌ చేస్తూతెలుగుదేశం నాయకులు కడియంశ్రీహరి, పి. అశోక్‌ గజపతి రాజు హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రస్తుతంసోమశేఖర కమీషన్‌ విశాఖపట్నంలో విచారణకొనసాగిస్తోంది. ఈ నెల 24వ తేదీన తనముందు హాజరు కావాల్సిందిగా సోమశేఖరకమీషన్‌ కొందరికి సమన్లు జారీచేసింది. ఇంతకు ముందుహైదరాబాద్‌లో కమీషన్‌ ముందుహాజరైన అశోక గజపతి రాజు తీవ్రంగాకలత చెందారు. కమీషన్‌ వేసినప్రశ్నలకు ఆయన తీవ్ర మనస్తాపానికిగురయ్యారు. ఆ తర్వాతే హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+