వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్తూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:చిత్తూర జిల్లా పీలేరు వద్దమంగళవారం తెల్లవారు జామునుజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు.గాయపడినవారిని పీలేరు ప్రభుత్వఆస్పత్రిలో చేర్చారు. అనంతరం చెన్నైఆస్పత్రికి చేర్చారు. గాయపడినవారిలోఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపుఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.జీపును క్లీనర్‌ తోలుతుండడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు. మరణించినవారులారీ నుంచి టమాటాలు అన్‌లోడ్‌ చేసే కూలీలు అనిసమాచారం. మృతుల కుటుంబ సభ్యులుపీలేరుకు చేరుకున్నారు. ఈసంఘటనతో అక్కడ విషాద వాతావరణంనెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X