వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాండాసేద్యంపై విమర్శ, మంత్రి వివరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఉగాండా, కెన్యా దేశాలకు రైతులనుపంపిచడం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్నవిమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వంసమాధానమివ్వాలని టిడ్పి సీనియర్‌ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ బుధవారం అసెంబ్లీలో కోరారు.రైతులను ఉగాండా, కెన్యాలకు పంపించివ్యవసాయం చేయించాలన్నది ఒక ఆలోచనమాత్రమేనని దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదనివ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిసమాధానమిచ్చారు. ప్రభుత్వ సలహాదారుసిసి రెడ్డి నాయకత్వంలోని ఒక కమిటీఇప్పటికే ఆ దేశాల్లో పర్యటించి నివేదికనుసమర్పించిందని, భద్రత సహా అన్నిఅంశాలను పరిశీలించిన తర్వాతేరైతులను పంపించే విషయంపై తుది నిర్ణయంతీసుకుంటామన్నారు. మనరాష్ట్రానికి చెందిన కొంద రు ఉగాండా,కెన్యాలలో డిస్టిలరీలు పెట్టారని, వాటికికావలసిన మొలాసిస్‌ కోసమే ఆంధ్రరైతులను అక్కడికి తరలించి చెరకుపండించాలని యోచిస్తున్నారని పయ్యావులకేశవ్‌ విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X