వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి చర్చలు వాయిదా: జెఎసి నేతల మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసి కార్మికుల సమస్యలను ఈ నెల 27వ తేదీలోగా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. చర్చలను వాయిదా వేసుకుంటూ పోతే హైకోర్టును ఆశ్రయిస్తామని జె ఎసి నాయకులు చెప్పారు. దురుద్దేశపూర్వకంగానే చర్చలను ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ పోతోందని జె ఎసి నాయకులు సయ్యద్‌ మహమూద్‌, లక్ష్మయ్య విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X