వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఆర్డీవో దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) అశోక్‌కుమార్‌ నాయక్‌ మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అశోక్‌కుమార్‌ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొంది. దీంతో అశోక్‌కుమార్‌ మరణించారు. కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X