వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఆర్డీవో దుర్మరణం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) అశోక్కుమార్ నాయక్ మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అశోక్కుమార్ నాయక్ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొంది. దీంతో అశోక్కుమార్ మరణించారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Story first published: Friday, March 17, 2006, 23:53 [IST]