వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ ఎన్నికల కోసమే యాత్రలు: సిపియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు చైతన్య యాత్రలు తలపెట్టిందని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ఈ రైతు చైతన్య యాత్రల వల్ల ఈ విధమైన ప్రయోజనం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఈ రైతు చైతన్య యాత్రలు మూడు నెలల క్రితం మొదలు పెట్టి ఉంటే ప్రయోజనం చేకూరి ఉండేదని ఆయన అన్నారు. ఈ యాత్రలు అధికారుల గ్రామ యాత్రలుగా మారాయే తప్ప రైతులను చైతన్యవంతులను చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో తిరుగుతున్న అధికారులకు ఏ విధమైన అధికారాలు లేవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X