వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈతకని వెళ్లి ఐదుగురు చిన్నారుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మునిగి దుర్మరణం పాలయ్యారు. రెండో చోట్ల బుధవారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపాలెంలో చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మరణించారు. రామాపూర్‌ గ్రామంలో దిగుడు బావిలో మునిగి ఇద్దరు బాలురు మరణించారు. ఈతకని వెళ్లి ఈత రాకపోవడంతో వారు మరణించారు. ఈ సంఘటనలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X