వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే కటుంబానికి చెందిన 7గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓం ప్రకాశ్‌తో పాటు అతని భార్య, ఐదుగురు పిల్లలు మరణించి వుండడాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు.

ఓం ప్రకాశ్‌ కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేసి వుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అక్కడి పరిస్థితులు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని వుండవచ్చుననే అభిప్రాయం కూడా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X