ఒకే కటుంబానికి చెందిన 7గురి మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓం ప్రకాశ్‌తో పాటు అతని భార్య, ఐదుగురు పిల్లలు మరణించి వుండడాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు.

ఓం ప్రకాశ్‌ కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేసి వుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అక్కడి పరిస్థితులు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని వుండవచ్చుననే అభిప్రాయం కూడా వుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+