వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలిటెంట్ల కాల్పులకు ఇద్దరు జవాన్ల బలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాల (సిఆర్‌పియఫ్‌) జవాన్లు బలి అయ్యారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని పర్యాటక ప్రాంతం దాల్‌గేట్‌లో మంగళవారం ఉదయం జరిగింది. మిలిటెంట్లు జవాన్లపైకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు చెప్పాయి.

మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రిలో చేర్చారు. అయితే వారు చికిత్స పొందుతూ మరణించారు. ఈ చర్యకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనేది తెలియడం లేదు. ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు ఈ సంఘటనపై ప్రకటన చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X