వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరిని చంపిన నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. వరంగల్‌ జిల్లా కొత్తూరు మండలం తిరుమలగండి మండలంలో వెంకన్న అనే వ్యక్తిపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు.

సంఘటనా స్థలం వద్ద మావోయిస్టులు ఒక లేఖను వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందుకే వెంకన్నను చంపామని, ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించేవారు ఎవరైనా వారికి ఇదే గతి పడుతుందని ఆ లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X