వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాగుట్ట ఫ్లైవోవర్ కూలి నలుగురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


Flyover in Punjagutta హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఘోరం జరిగింది. అత్యంత కీలకమైన పంజగుట్ట చౌరస్తాలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై వోవర్ లో ఒక్ భాగం కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్ స్ట్రక్చర్ కాంక్రీట్ దిమ్మలు ఆ దారిలో వెళ్తున్న వాహనాలు కూలడంతో అవి నుజ్జు నుజ్జు అయ్యాయి.


ఈ సంఘటన గురించి తెలుసుకున వెంటనే గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్ పరారయ్యాడు. ప్రమాదంలో ఎక్కువ మంది మరణించలేదని తెలుసుకున్న తర్వాతే అతనుఅందుబాటులోకి వచ్చాడు. తప్పు తమది కాదని, వాటర్ బోర్డుదని గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్లు బుకాయిస్తున్నారు. రాష్ట్రంలో "ముఖ్య" నేత బావమరిది అండదండలతో గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్లు దాదాపు వెయ్యికోట్ల రూపాయల కాంట్రాక్టులను చేజిక్కించుకుని, సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X