వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ:
ముస్లింలకు
ఏ
ప్రాతిపదిక
మీద
రిజర్వేషన్లు
కల్పించారని
సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని
ప్రశ్నించింది.
ముస్లిం
రిజర్వేషన్లపై
ముగ్గురు
న్యాయమూర్తులతో
కూడిన
సుప్రీంకోర్టు
సోమవారంనాడు
రాష్ట్ర
ప్రభుత్వానికి
నోటీసు
జారీ
చేసింది.
ముస్లిం
రిజర్వేషన్లపై
విచారణను
సుప్రీంకోర్టు
ఈ
నెల
28వ
తేదీకి
వాయిదా
వేసింది.
ముస్లిం
రిజర్వేషన్ల
కల్పనలో
క్రీమీలేయర్
ను
ఏ
మేరకు
పాటించారని
కూడా
కోర్టు
ప్రభుత్వాన్ని
అడిగింది.
ఈ
నెల
30వ
తేదీ
నుంచి
ఎంబిబియస్
లో
అడ్మిషన్ల
కోసం
కౌన్సిలింగ్
జరగనుంది.
ఈ
లోగానే
సుప్రీంకోర్టు
తీర్పు
వెలువడుతుందని
భావిస్తున్నారు.
Comments
Story first published: Monday, September 24, 2007, 23:53 [IST]