వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews


న్యూఢిల్లీ: ముస్లింలకు ఏ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించారని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రశ్నించింది. ముస్లిం రిజర్వేషన్లపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

ముస్లిం రిజర్వేషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం రిజర్వేషన్ల కల్పనలో క్రీమీలేయర్ ను ఏ మేరకు పాటించారని కూడా కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఎంబిబియస్ లో అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరగనుంది. ఈ లోగానే సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X