వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోమశిల నీటిలో పడవ మునక: 3గురు మృతి
కడప:
కడప
జిల్లా
చుక్కాయపల్లి
గ్రామం
వద్ద
సోమశిల
బ్యాక్
వాటరులో
పడవ
మునిగి
బుధవారం
ఉదయం
ముగ్గురు
వ్యక్తులు
మరణించారు.
ఈ
ప్రమాదం
ఉదయం
ఎనిమిది
గంటల
ప్రాంతంలో
జరిగింది.
ప్రమాదం
జరిగిన
సమయంలో
పడవలో
11
మంది
ప్రయాణిస్తున్నారు.
గత
2,
3
నెలలుగా
కురుస్తున్న
వర్షాల
వల్ల
సోమశిల
బ్యాక్
వాటర్
బాగా
పెరిగింది.
సోమశిలకు
సంబంధించి
ముంపు
ప్రమాదం
ఉన్న
గ్రామాలు
105
దాకా
ఉన్నాయి.
ఆ
గ్రామవాసులకు
పునరావాస
సౌకర్యం
కల్పించలేదు.
ఐదారు
గ్రామాల
ప్రజలకు
పరిహారం
కూడా
చెల్లించలేదు.
గతంలో
గట్లువరం
గ్రామంలో
ఒక
మహిళ
కూడా
ఈ
బ్యాక్
వాటరులో
మునిగి
చనిపోయింది.
మృతుల
కుటుంబాలకు
ప్రభుత్వం
లక్ష
రూపాయలేసి
ఎక్స్
గ్రేషియా
ప్రకటించింది.
Comments
Story first published: Wednesday, October 3, 2007, 23:53 [IST]