వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో కలిసి ఇద్దరు బిడ్డలను చంపిన స్త్రి?

By Staff
|
Google Oneindia TeluguNews


అనంతపురం: పాఠశాలకని వెళ్లిన అక్కాచెల్లెళ్లు చెరువులో శవాలై తేలారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది పాఠశాలకని వెళ్లిన తమ పిల్లలు మల్లికా బేగం, ఇర్షాబేగం తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అన్వేషణ ప్రారంభించారు. ఇద్దరు పిల్లలు సింగనమల చెరువులో శవాలై కనిపించారు. దాంతో తల్లిదండ్రులు తారాబేగం, షేక్ మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఆ పిల్లలు హత్యకు గురయ్యారని, ఆ హత్యకు తారాబేగం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తారాబేగం తన ప్రియుడు మంజునాథ్ తో కలిసి పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకే పాపం తెలియదని మంజునాథ్ అంటున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X