వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్లపల్లి జైలులో ఖైదీల ఘర్షణ: ఒకరి మృతి
హైదరాబాద్:
హైదరాబాద్
సమీపంలోని
చర్లపల్లి
జైలులో
ఖైదీల
మధ్య
జరిగిన
ఘర్షణలో
ఒక
ఖైదీ
మరణించగా
మరో
ఐదుగురు
తీవ్రంగా
గాయపడ్డారు.
మంగళవారం
ఉదయం
ఆరుగురు
ఖైదీలు
ఘర్షణ
పడ్డారు.
ఈ
ఘర్షణల్లో
లక్ష్మయ్య
అనే
ఖైదీ
మృతి
చెందాడు.
మిగతావారు
సికింద్రాబాదులోని
గాంధీ
అస్పత్రిలో
చికిత్స
పొందుతున్నారు.
అయితే
జైలులో
ఘర్షణ
జరిగిందనే
వార్తలను
జైలు
సూపరింటిండెంట్
ఖండిస్తున్నారు.
అటువంటి
ఘర్షణేదీ
జరగలేదని
ఆయన
చెప్పారు.
ఆగస్టు
2
నుంచి
శిక్ష
అనుభవిస్తున్న
లక్ష్మయ్య
అనే
ఖైదీ
గుండెనొప్పితో
బాధపడుతుంటే
జైలులోనే
వైద్యం
అందిస్తున్నామని,
పరిస్థితి
విషమించడంతో
ఆస్పత్రికి
తరలిస్తుండగా
లక్ష్మయ్య
మరణించాడని
ఆయన
వివరిస్తున్నారు.
చర్లపల్లి
జైలులో
గతంలో
కూడా
ఖైదీల
మధ్య
ఘర్షణ
జరిగింది
Story first published: Tuesday, October 23, 2007, 23:53 [IST]