వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ ఊచకోత: 8 మందికి జీవిత ఖైదు
అహ్మదాబాద్:
గోద్రా
అల్లర్ల
అనంతరం
జరిగిన
ఎరాల్
ఊచకోత
కేసులో
గోద్రా
కోర్టు
11
మందిని
దోషులుగా
నిర్ధారించింది.
వీరిలో
ఎనిమిది
మందికి
జీవిత
ఖైదు,
మరో
ముగ్గురికి
మూడేళ్ల
జైలు
శిక్ష
విధించింది.
మరో
29
మందిని
నిర్దోషులుగా
విడుదల
చేసింది.
2002లో
జరిగిన
ఎరాల్
ఊచకోతలో
ఏడుగురు
మరణించారు.
జీవితఖైదు
పడిన
ఎనిమిది
మందిలో
ముగ్గురిని
ఇద్దరు
మైనర్
బాలికలపై
అత్యాచారం
జరిపినందుకు
కూడా
అడిషనల్
సెషన్స్
జడ్జి
హెచ్.ఎం.
ధోలాక్యా
దోషులగు
నిర్ధారించారు.
ఈ
ఊచకోత
2002
మార్చి
3వ
తేదీన
జరిగింది.
Comments
Story first published: Tuesday, October 30, 2007, 23:53 [IST]