వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ లో 30న ఐటి సదస్సు
హైదరాబాద్:
వరల్డ్
యూజబిలిటీ
డే
నవంబర్
30
న
హైదరాబాద్
లో
జరుగనుంది.
హైదరాబాద్
కు
చెందిన
యూజబిలిటీ
డాట్
ఆర్గ్
(http://www.usabilitymatters.org/)
డిజైన్
అవేర్
నెస్,
డిజైనర్ల
మధ్య
ఇంటరాక్టివిటీని
పెంపొందిచడం,
తద్వారా
ఐటీ
పరిశ్రమకు,
డిజైన్
సెన్సిటివ్
వినియోగదారులకు
సహాయపడడం
ఈ
యుఎంవో
ఉద్దేశం.
ఇది
పూర్తిగా
నాన్
ప్రాఫిట్
ఆర్గనైజేషన్.
యూజబిలిటీ ఇంజినీరింగ్ ను, యూజర్ సెంటర్డ్ డిజైనింగ్ ను అభివృద్ధి చేసేందుకు ఏటా వరల్డ్ యూజబిలిటీ డే జరుగుతోంది. ఈసారి హైదరాబాద్ దీనికి వేదిక కావడం విశేషం. నవంబర్ 30 న హైదరాబాద్ లో జరిగే ఈ సదస్సులో ఐటి రంగ నిపుణులు, పరిశ్రమ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం తదితర ప్రముఖ ఐటి కంపెనీల ప్రతినిధులు సదస్సులో ప్రసం గిస్తారు.
Comments
Story first published: Friday, November 16, 2007, 23:53 [IST]