వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోక్ సత్తా అంబుడ్స్ మన్ కమిటీ
హైదరాబాద్:
పార్టీ
కార్యకలాపాల
పర్యవేక్షణకు
లోక్
సత్తా
వ్యవస్థాపక
అధ్యక్షుడు
జయప్రకాశ్
నారాయణ
అంబుడ్స్
మన్
కమిటీని
వేశారు.
ఈ
కమిటీలో
మాజీ
ప్రభుత్వ
ఉన్నతాధికారి
కాకి
మాధవరావు,
జస్టిస్
రెడ్డప్ప
రెడ్డి
ఉంటారు.
తెలంగాణకు
చెందిన
ఒక
విశిష్ట
న్యాయమూర్తిని
కూడా
ఈ
కమిటిలో
వేస్తామని
జయప్రకాశ్
నారాయణ
గురువారం
మీడియా
ప్రతినిధులతో
చెప్పారు.
పార్టీ
కమిటీలన్నింటినీ
అంబుడ్స్
మన్
కమిటీ
పర్యవేక్షిస్తుందని
ఆయన
చెప్పారు.
అంబుడ్స్
కమిటీ
వేయడం
రాజకీయాల్లోనే
సరికొత్త
విధానమని
ఆయన
అన్నారు.
పారదర్శకంగా
ఉండడానికే
ఈ
కమిటీని
వేసినట్లు
చెప్పారు.
కమిటీలోని
వారికి
రాజకీయాలతో
ఏ
విధమైన
సంబంధం
లేదని
ఆయన
చెప్పారు.
గ్రేటర్
హైదరాబాద్
పార్టీ
అధ్యక్షుడిని
బ్యాలెట్
ద్వారా
ఎన్నుకోనున్నట్లు
ఆయన
తెలిపారు.
Comments
Story first published: Thursday, November 29, 2007, 23:53 [IST]