మేమూ రైతుల పక్షమే: చంద్రబాబు నాయుడు
కాకినాడ:
రైతుల
సంక్షేమమే
తమ
ఎజెండా
అని
టీడీపీ
అధినేత
చంద్రబాబు
నాయుడు
ప్రకటించారు.
రైతుల
సంక్షేమమే
ధ్యేయంగా
తమ
ప్రభుత్వం
పని
చేస్తుందని
ఆయన
తెలిపారు.
విశాఖ జిల్లాలో సాగుతున్న ఏరువాక కార్యక్రమం రెండోరోజైన గురువారం ఆయన పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు రోడుషోలలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుపిస్తూ, రైతులకు వరాల జల్లు కురిపించారు.
వచ్చే
ఎన్నికల్లో
రైతులు,
నిరుపేదల
సంక్షేమమే
తమ
పార్టీ
ప్రధాన
ఎజెండాగా
ఆయన
తెలిపారు.
రైతులకు
మద్దతు
ధర
కోసం
కేంద్రస్థాయిలో
ఉద్యమాన్ని
ఉదృతం
చేస్తామని
అన్నారు.
రైతులకు
సహకార
రుణాల
మాఫీ,
తొమ్మిది
గంటలపాటు
నాణ్యమైన
విధ్యుత్
రైతుల
కోసం
ప్రత్యేక
నిధి
ఏర్పాటు
లాంటి
వివిధ
హామీలను
ఆయన
ప్రకటించారు.