అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ కన్నుమూత
ముంబై:
బాలీవుడ్
బాదుషా
అమితాబ్
బచ్చన్
తల్లి
తేజీ
బచ్చన్
శుక్రవారం
కన్నుమూశారు.
ఆమె
ఏడాది
కాలంగా
అస్వస్థతతో
బాధపడుతున్నారు.
ఏడాది
నుంచి
ఆమె
ముంబైలోని
లీలావతి
ఆస్పత్రిలోనే
చికిత్స
పొందుతున్నారు.
ఆమెకు
93
ఏళ్లు.
తన
తండ్రి
2003లో
మరణించిన
తర్వాత
తల్లిని
అమితాబ్
చాలా
జాగ్రత్తగా
చూసుకుంటున్నారు.
తరుచుగా
ఆమెను
పరామర్శించడానికి
వెళ్లి
రావడం
ఆయనకు
తన
జీవితంలో
ఒక
భాగమైంది.
కూలీ
సినిమా
కోసం
రాసిన
తొలి
స్క్రప్టులో
అమితాబ్
నటించిన
పాత్ర
మరణిస్తుంది.
అయితే
సినిమా
ముగింపును
మార్చాలని,
అందుకు
తనకు
వ్యక్తిగత
కారణాలున్నాయని
అమితాబ్
తల్లి
తేజీ
దర్శకుడు
మన్మోహన్
దేశాయ్
ని
కోరారు.
చాలా
కాలంగా
తేజీ
అనారోగ్యంతో
బాధపడుతున్నప్పటికీ
అమితాబ్
కుటుంబానికి
ఒక
బలంగా
ఉంటూ
వస్తున్నారు.
పెళ్లయిన
తర్వాత
అభిషేక్
బచ్చన్,
ఐశ్వర్యా
రాయ్
చేసిన
మొదటి
పని
తేజీని
దర్శించుకోవడం.
కుటుంబ
నిర్ణయాల్లో
అమితాబ్
ఎల్లవేళలా
ఆమె
సలహానే
అమితాబ్
పాటించేవారని
అంటారు.
తేజీ
మాజీ
ప్రధాని
స్వర్గీయ
ఇందిరా
గాంధీకి
అత్యంత
సన్నిహితురాలు.
గాంధీ,
బచ్చన్
కుటుంబాల
మధ్య
తేజీ
అనుసంధానకర్త.