వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెస్సార్ ది పూటకో మాట: విహెచ్
హైదరాబాద్:
తెలంగాణపై
పూటకో
మాట
మాట్లాడుతున్న
తమ
పార్టీ
సీనియర్
శాసనసభ్యుడు
ఎం.
సత్యనారాయణ
రావు
మాటలను
పట్టించుకోవాల్సిన
అవసరం
లేదని
సీనియర్
కాంగ్రెస్
నాయకుడు
వి.
హనుమంతరావు
అన్నారు.
తెలంగాణ
విషయంలో
పార్టీ
అధిష్ఠానం
త్వరగా
నిర్ణయం
తీసుకుంటే
మంచిదని
తామందరం
అభిప్రాయపడుతున్నట్లు
ఆయన
తెలిపారు.
మున్నూరు
కాపు
విద్యావంతుల
సదస్సులో
పాల్గొన్న
ఆయన
శుక్రవారం
మీడియా
ప్రతినిధులతో
మాట్లాడారు.
తెలంగాణ
అంశం
చాలా
లోతైందని,
దీనిపై
త్వరగా
నిర్ణయం
తీసుకుంటే
పార్టీకి
లాభం
జరుగుతుందని
ఆయన
అన్నారు.
అందరి
ఆలోచన
అదేనని,
అయితే
కొందరు
బయటకు
చెప్పగలుగుతున్నారు
మరికొందరు
చెప్పలేకపోతున్నారని
ఆయన
అన్నారు.
బలహీన
వర్గాలు
రాజ్యాధికారం
అడగడంలో
తప్పు
లేదని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Friday, December 21, 2007, 23:53 [IST]