రాష్ట్రపతికి మద్దతు ఉపసంహరణ లేఖ

గత నాలుగేళ్లుగా వామపక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నాయి. తాము రాష్ట్రపతిని కలిసి యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖ అందజేశామని కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. యుపిఎ- వామపక్షాల స్నేహానికి తెర పడడంతో లోకసభ స్పీకర్ పదవికి సోమనాథ్ ఛటర్జీ రాజీనామా చేయనున్నారు. సోమనాధ్ ఛటర్జీ పార్లమెంటులో సిపిఎం సభ్యుడు.












Click it and Unblock the Notifications
