నిశబ్ద విప్లవం సాధిద్దాం: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీని అశీర్వదించి మార్పునకు దోహదం చేయాలని ఆయన ప్రజలను కోరారు. సంతోషాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని ఆయన అన్నారు. ప్రజల గురించి ఆలోచించని రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపిస్తున్నామని ఆయన అన్నారు. మన జీవితాలను మనమే మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అమాయకత్వం వీడి ఆలోచన పెంచుకోవాలని, పెద్దల ఆలోచనల్లో మార్పు రావడానికి యువత కృషి చేయాలని ఆయన అన్నారు. నాలుగైదు నెలల్లో మనం విశేషమైన మార్పు సాధించగలమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications