యువగర్జనకు బాలయ్య ఒక్కడే?

గన్నవరం సీటు విషయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లకు మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు గుదిబండగా మారింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించి చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ యువగర్జన సదస్సుకు రావడానికి అంగీకరించలేదు. రాజకీయాల కోసం కెరీరును ఫణంగా పెట్టలేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో మిగతా ఇద్దరు కూడా కెరీర్ పై దృష్టి పెడతారనే సాకు చూపి వారిని కూడా యువగర్జన సదస్సుకు దూరంగా ఉంచాలనే వ్యూహం తయారవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications