నా ప్రాణాలకు ముప్పు: అమర్ సింగ్

"సైబర్ కేఫ్ లో ఎవరో మాట్లాడుకుంటుండగా ఆ బాలుడు విన్నాడు. అతను నాకు చెప్పడమే కాక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇంటిలిజెన్స్ బ్యూరో, కమిషనర్ ఆఫ్ పోలీస్ కు తెలియజేశాడు" అని అమర్ సింగ్ తెలిపారు. "భోపాల్ సందర్శన సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు నా చర్చిల మీద దాడులను ఖండిస్తూ నేను చేసిన ప్రకటనల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సమాజ్ వాది పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి బిజెపి, సంఘ్ పరివార్ ల పనేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
